మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన నర దుర్గ అనే వివాహిత మహిళ (26) ఇంట్లో బట్టలు ఆరవేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె భర్త రాజేష్ ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్, మేఘాక్షీ ఉన్నారు.
మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన నర దుర్గ అనే వివాహిత మహిళ (26) ఇంట్లో బట్టలు ఆరవేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె భర్త రాజేష్ ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్, మేఘాక్షీ ఉన్నారు.
*we won't spam you
Post A Comment: