మన్యం టీవీ, ఏటూరి నాగరం:
ఈ రోజు గోవిందా రావు పేట మండలం పసర గ్రామములో అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్,సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్,మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ లక్ష్మి జోగా నాయక్,సర్పంచ్ భూక్యా సుక్య,పసరా సర్పంచ్ ముద్ద బోయిన రాము,జాడి రాంబాబు
వైస్ ఎంపీపీ బోల్లే భాస్కర్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్
జిల్లా నాయకులు పాలడుగు వెంకట కృష్ణ,ఎంపీటీసీ ఏడుకొండ ల్,చల్వయి ఎంపీటీసీ చాపల ఉమా దేవి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి,జంపాల చంద్ర శేఖర్,పేండం శ్రీకాంత్,
ఎంపీటీసీ మవుర పూ తిరుపతి రెడ్డి, దేపాక కృష్ణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా రాజు,వార్డు సభ్యులు లక్ష్మి,గొంది కిరణ్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: