మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిదిలోని పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ వర్క్ చేయించటం, పాత పేరాయిగూడెం లో డ్రైన్స్ క్లినింగ్ చేయించటం, పాఠశాలలో శానిటేషన్ చేయించటం, రోడ్ సైడ్ సానిటేషన్ చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీరామ్ మూర్తి, వార్డ్ మెంబర్ ఉదయ్, పంచాయితీ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: