జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని తొమ్మంపేటకి చెందిన గాదె సత్యం భార్య పేరు అన్నపూర్ణ వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు సత్యం ఇటీవ
ల కాలంలో అనారోగ్యంతో చనిపోయారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వీరిని పరమార్శించి మేమున్నాం అని ధైర్యం చెప్పి వీరికి 2000 రూపాయలు మరియు 25kg ల బియ్యం వారం రోజులు సరిపడా కూరగాయలు వంటసామాగ్రి ఇవ్వడం జరిగింది ఈ కారిక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య గారు,కళ్లెబోయిన సురేష్, మునిగాల రాకేష్,ఆత్మకూరి సతీష్,పుల్లంశెట్టి అజయ్,సయ్యద్ . బాబా,మహమ్మద్ ఇంతియాజ్, ముప్పా మోహన్ మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: