అశ్వాపురం : మండలం లోని మొండికుంట గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్తలు కోసూరి అంజయ్య బోదే రగోత్తం రెడ్డి ల అకాల మృతి బాధాకరమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం వారి మృతదేహలపై అరుణ పతాకం కప్పి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతి ని తెలియజేశారు ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్ నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్ నాయకులు కొల్లు ఆశ పాయం సీతారాములు కొమరం ప్రభ అంబటి కర్ర శ్రీను కమటం ఎల్లయ్య దండి నాగేశ్వరావు కమిశెట్టి రాము ఏపూరి శ్రీను తదితరులు పాల్గొని నివాళులు అర్పించి అంత్యక్రియలు లో పాల్గొన్నారు
Post A Comment: