CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..

Share it:

 



దుమ్ముగూడెం మన్యం టివి: ఈ రోజు లక్మి నగరం  పార్టీ కార్యాలయంలో యం పి టి సి , జడ్ పి టి సి  మరియు హోమ్ గార్డ్ , ఆశా వర్కర్లు జీతాలు రాష్ట్ర ప్రభుత్వం  పెంచినదుకు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్ పి టీ సి తెల్లం సీతమ్మ , యం పి పి రేసు లక్ష్మీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్రంలో కారోనా విలయా తాండవం చేస్తోంది. కర్పూ తో రాష్ట్రం ఆర్ధిక వవస్థ చిన్న భిన్నమైన ప్రజాసన్షేమం ఎక్కడ తగకుండా క్రిందిస్థాయి ఉదోగులని దృష్టిలో ఉంచుకొని జీతాలు పెంచడం అభినందనీయం.అదే విధముగా రైతు బంధు ఖాతాలో డబ్బులు జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వందే అని చెప్పారు.ఈ కార్యక్రమంలో యం పి టి సి భీమరాజు , కణితి లక్ష్మణ్, కొత్తూరి సీతారామరావు,కెల్ల శేఖర్, మండల కార్యదర్శి తోట రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: