మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పదకొండు మంది లబ్ధిదారులకు 3 లక్షల 25 వేల 300 రూపాయల విలువ గల చెక్కులను అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, మాజీ ఎంపిటిసి జెట్టి సోమయ్య,జిల్లా నాయకులు పాలడుగు వెంకటకృష్ణ, సీతారాం నాయక్, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీకృష్ణ, కర్నె రతన్, జంపాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: