మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం రెడ్డిపల్లి లోని కస్తూర్బా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఇంచార్జ్ ఇన్చార్జిలు ధనలక్ష్మి, సునీత లు ఒక ప్రకటనలో తెలియజేశారు. పినపాక మండలం ఎల్చి రెడ్డి పల్లి లో లోగల కస్తూరిబాగాంధి విద్యాలయం నందు 6 నుంచి 10వతరగతి వరకు , కళాశాల స్థాయిలో ఇంటర్మిడియ
ప్రధమ,ద్వితీయ సంవత్సరములో
ప్రవేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు .6వతరగతి లో -40,
7వ తరగతి -27,8వ తరగతి-07,9వ తరగతి-06
మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ఎం.పి.సి-40,బైపిసి-
40,ద్వితియ సంవత్సరంలో
ఎం.పిసి.-31, బైపిసి04 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఈనెల 11వ తేదీ నుండి
ప్రవేశాలు జరుగుతాయని ,సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుని పాఠశాలకు రావాలని కోరినారు.అడ్మిషన్ ల కొరకు
9281942209,
738266 2631 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Post A Comment: