మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జెడ్పి చైర్మన్ కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిననిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అనంతరం ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ. . ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతూ దేశంలో మరెక్కడా లేని ఈ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
Post A Comment: