CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలి

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి (మన్యం టీవీ)కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని న్యూ డెమోక్రసీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ , సిపిఐ పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయంలో మెమోరండం ని అందజేశారు. అనంతరం . సిపిఐ జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు బట్టు సురేష్ , కాంగ్రెస్ మండల నాయకులు సుబ్బారావు, మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే మానుకోవాలని కోరారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపులోకి తేవాలన్నారు . వీటితో పాటు పెరిగిన ఎరువుల ధరలను తగ్గించి సకాలంలో సబ్సిడీ ద్వారా ఎరువులు విత్తనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెండ్లి కట్ల పాపారావు ,మెస్సు కోటేశ్వరరావు ,బత్తిని సత్య ,బత్తిని ప్రశాంత్, మద్దెల వెంకటేశ్వర్లు ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు మన్యం టీవీ

Share it:

TELANGANA

Post A Comment: