CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎఎన్ఎంలు,ఆశ వర్కర్లలకు శానిటైజర్,మాస్కులు పంపిణీ:వైద్యాకారి డా,పర్షియా నాయక్.

Share it:

 


కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాకారి డా,, పర్షియా నాయక్ ఆధ్వర్యంలో ఎఎన్ఎంలు,ఆశ వర్కర్లు,వైద్య సిబ్బందికి శానిటైజర్,మాస్కులు,హైపోక్లోరైడ్ ద్రావణం, ఫేస్ షిల్డ్  పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్యారా మెడికల్ సిబ్బంది ఇంటింటింకి వెళ్ళి కరోనా నిర్థారణ అయిన వారికి ఆరోగ్య పరిస్థితి వివరాలు సేకరించి,కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడిసిన్ కిట్లు అందజేయడం జరుగుతుందాని తెలిపారు.

అదే విధంగా వర్షాకాలంలో విష జర్వాలు విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కరోనా బారినపడిన వాళ్ళుకు వైద్య సిబ్బంది చేసే సేవలు మరవలేనివి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ భద్రమ్మ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: