మన్యం మనుగడ డెస్క్:
ములుగు నియోజకవర్గ ఇంచార్జి, ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు
ఆదివారంములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెళ్లి గూడం,గోవిందరావుపేట గ్రామంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు మురహరి బిక్ష పతి ఆధ్వర్యంలో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ వేమూరి
శ్రీవానీ,శ్రీను తిరుమల రెడ్డికు అందజేశారు.
ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,మండలఅధ్యక్షులు మురహరి భిక్షపతి, సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ....
పేద ప్రజలు వరం సీఎం సహాయ నిధి..
గత ప్రభుత్వలలో సీఎం సహాయ నిధి అంటే ప్రజలకు తెలిసేది కాదు.ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ములుగు జిల్లా ప్రజలకు స్వపక్షం,ప్రతి పక్షం అనే తేడా లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ది పొందుతున్నారు అని అన్నారు.
ఈయొక్క కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షులు అరుణ లక్ష్మారెడ్డి, పిఎసియస్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ లు మోహన్ రాథోడ్, రాజు వాణి నాయక్,పార్టీ గ్రామ అధ్యక్షులు బండి రాజశేఖర్, సురపనేని సాయిబాబు,బొల్లం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: