మన్యం టీవీ మంగపేట.
మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన రిపోర్టర్ జానపట్ల జయరాజుకు వారి కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.దానితో హోమ్ ఐసోలెషన్ లో ఉన్న రిపోర్టర్ జయరాజుది పేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఏటూరునాగారం మండలంలోని శివాపురం గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సయ్యద్ వహిద్ ఆదివారం నాడు రమణక్కపేట వెళ్లి జయరాజును పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని తన వంతు సాయంగా 25 కేజీల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు 2000 రూ/విలువగల వాటిని అందజేశారు.
Post A Comment: