మన్యం టీవీ దమ్మపేట:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, అంకంపాలెం గ్రామం నందు వీఆర్వో మంగమ్మ కుమారుడు దిలీప్ కుమార్ ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదు లోని బసవతారక హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి హాస్పిటల్ నందు ఖర్చుకు సంబంధించిన వివరాలను తెలుసుకుని మెడికల్ రియంబర్స్మెంట్ ఇప్పించుటకు తనవంతు గా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్న టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాకా అనూషభరత్ పాల్గొన్నారు.
Post A Comment: