మన్యంటీవీ, అశ్వారావుపేట:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామపంచాయతీ లో సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీటీసీ కాసాని దుర్గ సుమారు ఐదు లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రాధ, వార్డ్ మెంబెర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: