CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కల్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామపంచాయతీ లో సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీటీసీ కాసాని దుర్గ సుమారు ఐదు లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రాధ, వార్డ్ మెంబెర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: