CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, తెరాస పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కుసుమ జగదీష్  ఆదేశానుసారం.

మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలం పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో  తిమ్మపేట గ్రామానికి చెందిన   గాదె శ్రీనివాసా చారి 11,500రూపాయలు,గాదె అనసూర్య ,11,500రూపాయలు  ఇద్దరికి కలిపి 23,000 రూపాయల విలువైన సీఎం సహాయనిది చెక్కులను ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు  పోరిక గోవింద్ నాయక్ ముఖ్య అతిధిగా

హాజరై మండల పార్టీ ఇంచార్జి తుమ్మ మాల్లారెడ్డి తో కలిసి గులాబీ శ్రేణుల సమక్షంలో పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ


అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పరిపాలన

కొనసాగుతుంది.

ప్రయివేటు హాస్పిటల్స్ వైద్యం పొంది ఆర్థికంగా అప్పులు  అయిన వారిని ఆదుకునే లక్ష్యంగా సీఎం సహాయనిది పంపించి వారికి వచ్చిన చెక్కులు పంపిణీ చేస్తున్నాం.

 సీఎం కేసీఆర్ ఎటువంటి ఆలోచన చేసిన పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయి అని ఈ సందర్బంగా పోరిక గోవింద్ నాయక్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో  పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, నర్రా శ్రీధర్,మండల మైనార్టీ అధ్యక్షులు ఆయుబ్, ,మండల ఉపాధ్యక్షులు పబ్బోజు సత్యనారాయణ,కుంట ఏడుకొండలు,తుక్కని శ్రీనువాస్, బుట్టో,  శ్యాముల్ నాయక్, ములుగు జిల్లా మీడియా ఇంచార్జ్ నెమలి బాలకృష్ణ  మండల యూత్ నాయకులు, కన్నా సంపత్,సంకోజు ప్రశాంత్, మండల మీడియా  ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: