మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామ సీనియర్ నాయకులు కర్రీ పెద్దపుల్లు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి జగన్ నాయక్ ,నుండి పొదేం, వీరయ్య దనసరి సీతక్కవరకుమూడు తరాలు కాంగ్రెస్ పార్టీ కి కట్టుబడి అహర్నిశలు కాంగ్రెస్ జెండా మోస్తు, నరనరాన కాంగ్రెస్ వాదంజీర్ణించుకపోయిన దళిత నాయకులు పెద్దపుల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం అని ఆయన అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ ఉప అధ్యక్షులు శివయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు కర్రీ నాగేంద్రబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు పొట్రూ సమ్మయ్య,మాజీ చర్పంచ్ చందర్లపాటి శ్రీను,సీనియర్ నాయకులు హనుమంతురావు,కాంగ్రెస్ మంగపేట మండలం ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖర్జీ,రాఘవరెడ్డి, రాజరత్నం,కాంగ్రెస్ సీనియర్ మహిళానాయకులు రాధారాణి, గ్రామ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు కరకపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: