CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమతెరలు పంపిణీ

Share it:

 


మన్యం మనుగడ, అశ్వాపురం:

అశ్వాపురం మండల పరిధిలోని  చింతిర్యాలకాలనీ గ్రామపంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించినటువంటి దోమలు తెరలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వీటిని వాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భద్రయ్య, ఉప సర్పంచ్ వెన్నా అశోక్ కుమార్, పంచాయతీ వార్డు సభ్యులు  వల్లె పోగు రాము, పాయం బుచ్చమ్మ ,మోత్కూరి సంపూర్ణ, కో ఆప్షన్ సభ్యులు రౌతు రాజమౌళి ,కొండ రమణ మహిళలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: