మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండల పరిధిలోని చింతిర్యాలకాలనీ గ్రామపంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించినటువంటి దోమలు తెరలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వీటిని వాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భద్రయ్య, ఉప సర్పంచ్ వెన్నా అశోక్ కుమార్, పంచాయతీ వార్డు సభ్యులు వల్లె పోగు రాము, పాయం బుచ్చమ్మ ,మోత్కూరి సంపూర్ణ, కో ఆప్షన్ సభ్యులు రౌతు రాజమౌళి ,కొండ రమణ మహిళలు పాల్గొన్నారు
Post A Comment: