CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ క్యాంపు

Share it:


👉15000 ఉద్యోగులకి ఆదివారం వ్యాక్సినేషన్ సింగరేణి డైరెక్టర్లు.

మన్యం టీవీ కొత్తగూడెం జూన్ 11:-

సింగరేణి ఆధ్వర్యంలో కంపెనీ వ్యాప్తంగా

13.06.2021 ఆదివారం న ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6 :00 గంటల వరకు

మెగా వాక్సినేషన్  క్యాంపు.

సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు అందరికీ ఇప్పటివరకు ఒక్క డోసు కూడా వేసుకొని ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయాలని సింగరేణి సి&ఎండి న్. శ్రీధర్ ఐ ఏ ఎస్ నిర్ణయించారు.

ఇందులో భాగంగా అన్ని ఏరియాలోని స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, క్లబ్స్ లను ఈ మెగా వ్యాక్సినేషన్ క్యాంపు కి సిద్ధం చేయాలని ఈ క్యాంపు లో కంపెనీ వ్యాప్తంగా 15000  మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్ లక్ష్యంగా నిర్వహించుటకు ఏర్పాట్లను చేయవలసిందిగా సంబంధిత ఏరియా జనరల్ మేనేజర్ లకు సింగరేణి డైరెక్టర్ (పా&ఫినాన్స్) ఎన్ బలరాం ఐఏఎస్ మరియు డైరెక్టర్ ఆపరేషన్ ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ డి. సత్యనారాయణ రావు గార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఉద్యోగులందరూ ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి జిఎం సిడి ఎన్. సూర్యనారాయణ, బాలకోటయ్య కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నుండి జి ఎం  పర్సనల్ ఆర్ సి, ఐఆర్ & పిఎం ఏ.ఆనందరావు, జిఎం పర్సనల్ వెల్ఫేర్ & సి ఎస్.ఆర్.కె బసవయ్య, సీఎం ఓ.మత శ్రీనివాస్, జిఎం సెక్యూరిటీ ఏ కుమార్ రెడ్డి, జిఎం  ఐటి రామ్ కుమార్, ఏసిఎంఓ సుజాత, ఏజీఎం హనుమంతరావు, డి జి ఎం ధన్ పాల్ శ్రీనివాస్ డి వై సి ఎం ఓ సునీల తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: