మాన్యం మనుగడ దుమ్ముగూడెం: మండలంలోని పిడుగుపడి మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ అండగ ఉంటుందని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు చెప్పారు .ఆయన వెంట యం. అర్. ఓ ,జడ్ పి టి సి తెల్లం సీతమ్మ ,యం పి పి రేసు లక్ష్మీ , మండల అధ్యక్షులు అన్నే సత్యాలు , టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: