CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిడుగుపడి మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డా. తెల్లం వెంకట్రావు..

Share it:

 




మాన్యం మనుగడ దుమ్ముగూడెం: మండలంలోని పిడుగుపడి  మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ అండగ ఉంటుందని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు చెప్పారు .ఆయన వెంట యం. అర్. ఓ  ,జడ్ పి టి సి తెల్లం సీతమ్మ ,యం పి పి రేసు లక్ష్మీ , మండల అధ్యక్షులు అన్నే సత్యాలు ,  టి ఆర్ ఎస్  నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: