CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమ తెరలు పంపిణీ కార్యక్రమంల...

Share it:

 




మన్యం టి వి దుమ్ముగూడెం: మండలంలోని ములకపడు ప్రాధమిక హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన దోమ తెరలు పంపిణీ  కార్యక్రమంలో ములకపడు , కటాయిగూడెం గ్రామాల ప్రజలకు దోమతెరలు పంపిణీ చేసిన భద్రాచలం శాసన సభ్యులు పొందేం వీరయ్య ..ఈ వర్షకాలం లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య , పంచాయతీ రాజ్ సిబ్బంది ని ఆదేశించారు. ఇంటింటికి త్రాగు నీటిని తప్పక క్లోరినషన్ చేయాలని ముఖ్య శాఖలను సమన్వయంతో ఈ వర్షాకాలంలో పనిచేయాలని ఆదేశించారు. ఏ కార్యక్రమంలో జడ్ పి టి సి , యం పి పి , యం పి డి ఓ ముత్యాలరావు, మెడికల్ ఆఫీసర్ బాలాజీ నాయక్, ఆరోగ్య సిబ్బంది , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లంక శ్రీనివాసరావు, పిలక వెంకట రెడ్డి , దర్శి సాంబశివరావు, గ్రామస్తులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: