CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హెల్పలైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రెండేళ్ల గడ్డ గ్రామంలో 31 మంది కరోనా బాధితుల కుటుంబాలకు బయ్యారం ఎస్ఐ జగదీష్ గారి చేతుల మీదుగా  పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, పాలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  హెల్పలైన్ ఉపాధ్యక్షుడు చాపల రమేష్, హెల్పలైన్ కార్యవర్గ సభ్యులు కొరస ఆదినారాయణ, హెల్పలైన్ సభ్యులు వెంకటేష్, గ్రామస్తులు చీమల వెంకటేష్, చీమల కళ్యాణ్, చీమల సురేష్, గ్రామ పెద్దలు జవాజి బాలయ్య యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: