మన్యం టీవీ, కరకగూడెం:
స్వచ్ఛంద సంస్థల సహకారంతో కరకగూడెం మండలం లోని
చిర మల్ల ఐసోలేషన్ కేంద్రానికి పి పి ఈ కిట్లు, మాస్క్లను అందజేసిన పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అభివృద్ధి అధికారి శ్రీను, ఎం పీ ఓ సునీల్ శర్మ, పంచాయతీ సెక్రటరీ అనూష, సర్పంచ్ పాయం నరసింహారావు, మన్యం మనుగడ రిపోర్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: