మన్యం టీవీ, హైదరాబాద్:
రాష్ట్ర తొలి మహిళ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జన్మదిన సందర్భంగా *రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా గవర్నర్ గిరిజనుల పట్ల అపారమైన ఇష్టం ఉందని, కేంద్రం నుంచి ఈ రాష్ట్ర గిరిజనులకు మరింత మేలు జరిగేలా ఆమె కృషి చేయాలని ఆకాంక్షించారు.
Post A Comment: