*పెంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలి.
*గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్య సీతక్క
అదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలను వెంటనే బేషరతుగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో పస్రా పెట్రోల్ పంపు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టిన గోవిందరావుపేట మండల కాంగ్రేస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్,డీజిల్ ధరలు మరియు నిత్యావసర ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమలు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ ,sc సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ , కాంగ్రేస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్, యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు తిరుపతి,జనార్దన్ రెడ్డి, చిట్టిబాబు, అశోక్,ఎంపీటీసీలు చాపల ఉమాదేవి,పూర్ణ గాంగు
సర్పంచ్లు ముద్దబోయిన రాము, భూక్యసుఖ్య,మాధవరెడ్డి,ఉప సర్పంచులు లింగ రెడ్డి, శేఖర్ రెడ్డి, దేపాక కృష్ణ,సారయ్య,రాజ,గోపి, తండాకృష్ణ ,పాండ్య రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: