CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సొసైటీ ఇసుక ర్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం మోతె పట్టినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో టిఎస్ఎండిసి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ సొసైటీ ఇసుక రిచ్ ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మణుగూరు జడ్పీటీసీ పొశం నరసింహ రావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,స్థానిక సర్పంచ్ పోతునూరి సూరమ్మ,ఇరవెండి సర్పంచ్ కొర్సా లక్ష్మీ, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు బాణోత్ శ్రీను, మండల టిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ రామారావు, కొనకంచి శ్రీను,తుపాకుల రవి,ఏసుబ్, స్థానిక వార్డుసభ్యులు, టిఎస్ఎండిసి పీ ఓ ఎల్లయ్య,స్థానిక గ్రామస్తులు,రైతులు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: