CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

కన్నాయిగూడెం మండల కేంద్రానికి చెందిన వేములవాడ రమేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కును జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, ములుగు జిల్లా సమన్వయకర్త పోరిక గోవింద నాయక్ ఆధ్వర్యంలో 16000 వేల రూపాయల విలువ గల బాధితునికి అందజేశారు. అలాగే కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పూజారి సత్యనారాయణ, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పొడెం శోభన్, జిల్లా నాయకులు కావేరి చిన్నికృష్ణ, మండల టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కుంచర్ల ముత్తయ్య, ముప్పన పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చింత కుంట్ల వెంకటయ్య, వనపర్తి రామయ్య, పూజారి కిషోర్, తడకల మధుకర్, రాజన్న పేట సర్పంచ్ అలెం ప్రభాకర్, చింతగూడెం సర్పంచ్ దుర్గ నారాయణ, ఆలం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: