మన్యంటీవీఏటూరు నాగారం: ములుగుజిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సంగోజు షర్మిలకి భర్త మాధవచారి సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయలు చెక్కును శుక్రవారం ములుగు జిల్లా సీనియర్ నాయకులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణ్ బాబు) ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకుల మర్రి ప్రదీప్ రావు, స్థానిక సర్పంచ్ దొడ్డ కృష్ణ, రామన్నగూడెం తెరాస టౌన్ అధ్యక్షులు ఇట్టెం నాగరాజు, యాగ్గడి కోటయ్య, క్రిష్ణ, శ్రీకాంత్, రామన్నగూడెం టిఆర్ఎస్ నాయకులు మరియు మండల కో- ఆప్షన్ ఖలీల్, సీనియర్ నాయకులు బాస పుల్లయ్య, తాడూరి రఘు, ఎజాజ్, ఈక గోపి,బాసాని శేఖర్ తదితరులు పాలుగోన్నారు.
Post A Comment: