👉 అడవిలో కరెంట్ తీగ అమర్చిన ఇద్దరుపై కేస్ నమోదు
మన్యం టివి దుమ్ముగూడెం: భద్రాచలం అటవీ డివిజన్ పరిధిలో గల 53 బీటు లలో వేసవి కాలంలో అటవీ జంతువుల దాహార్తి కోసం ససరు రింగ్స్ -158, నీటి కుంటలు-18, చెక్ డాము-6 నిర్మాణం చేపట్టడం జరిగింది. వేసవి పురస్కరించుకుని ససారు రింగ్లో నీటి టాయినకర్ ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అదే విధముగా పొడవునా పారె నీటి వాగులు, కాలువలను గుర్తించడం, తగు చర్యలు తీసుకోవడం జరిగింది. నీటి వసతి గల ప్రదేశంలో గ్రామస్థులు అక్రమంగా కరెంట్ తీగలు అమర్చి జంతు వేట చేస్తున్నారు. ఈ విధంగా చేయటం అటవీ జంతువుల చట్టం ప్రకారం నేరం. ది 30.5.2021 ములకనపలి బీటులో ములకనపల్లి గ్రామస్తులు ఇద్దరు 1.కాకా సత్తిబాబు, S/o లక్మయ్య 2. ఇరప సత్తిబాబు s/o తిరుపతి రావు అక్రమంగా కరెంట్ తీగలు అమర్చడం ద్వారా చుక్కల దుప్పి మరణించడం జరిగినది. అట్టి వారిని గుర్తించి అటవీ జంతువుల చట్టం ప్రకారం కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది.
Post A Comment: