CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో కరోనా బారిన పడిన బాధితులకు 35 మందికి కి ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో పండ్లు, కూరగాయలు, గ్రుడ్లు, బ్రెడ్ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ సెంటర్ అధ్యక్షుడు కురసం అంజయ్య ఆదివాసి  హెల్ప్ లైన్ సభ్యులు కుంజ రామారావు, వాసం నాగేశ్వరరావు, కల్తీ భాస్కరరావు, గ్రామ దొర తాటి అచ్చయ్య గ్రామ పటేల్ కల్తీ భాస్కర్, గ్రామా యూత్ సభ్యులు ప్రవీణ్, పూసం నాగేశ్వరరావు, శ్రీను, తాటి వెంకన్న, కొంచెం వెంకటేశ్వర్లు మరియు శుద్ధ రేవు యూత్ లీడర్ కల్తీ శ్రీ రామ్ కుమార్, నవీన్, నరేష్, సంతోష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: