CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కారోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ...

Share it:

 


 మాన్యం టివి దుమ్ముగూడెం: మండలంలోని కోయ నర్సాపురం గ్రామంలో ఉన్న కరోనా బాధితులను పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే. సత్యనారాయణ మూర్తి . అనంతరం 25 కరోనా బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే. సత్యనారాయణ మూర్తి కరోనా బాధితులకు ఆరోగ్య జాగ్రత్తులు మరియు వారికి మనోధైర్యని కల్పిస్తూ తగు సూచనలు చెప్పారు. కరోనా బాధితులకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కోయి నర్సాపురం సర్పంచ్ వర్ష. అనిత , కల్లూరి. వీరభద్రం, వర్ష. రామకృష్ణ , నాగరాజు, కోటేశ్వరావు వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: