గుండాల ( మన్యం టీవీ)ఆంధ్రజ్యోతిసీనియర్ పాత్రికేయుడు మాచర్ల మల్లేశం దశదిన కర్మ కు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కాళోజి శ్రీనివాస్ హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాచర్ల మల్లేశం ఆంధ్రజ్యోతి దినపత్రికలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తూ అకాల మరణం చెందటం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, గుండాల పాత్రికేయులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మ
Post A Comment: