👉100 మంది ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ
👉గోస్పెల్ ప్రేయర్ సంస్థ ను అభినందించిన టీఆరెస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ
మన్యం టీవీ, పాల్వంచ:
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు ఆయాలకు అటెండర్ లకు డ్రైవర్లకు శ్రీ సిద్ధార్థ స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
అందజేశారు. ఈ కార్యక్రమానికిటీఆరెస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ వనమారాఘవేంద్ర రావు అధ్యక్షతన , పాల్వంచ మండల విద్యాధికారి శ్రీరామ మూర్తి, ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుచేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా కరోనా కష్ట కాలం లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బేతేలు గోస్పెల్ ప్రేయర్ సొసైటీ అధ్యక్షులు విల్సన్, కార్యదర్శి అనిల్ లను వనమా రాఘవ అభినందించారు.
Post A Comment: