మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా మిట్టగూడెంలో కరోనాతో మృతి చెందిన కర్రీ శ్రీను,సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులను,జగ్గారంలో మాదినేని రాంబాబు కుటుంబ సభ్యులను,సీతరామపురంలో దైదా నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను,మొండికుంటలో నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధనరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు,మాజీ ఎమ్మెల్యే పాయం, జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,ఎంపీపీ ముత్తినేని సుజాత, రైతుసమితి అధ్యక్షులు గజ్జల లక్ష్మారెడ్డి, మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,మండల తెరాస నాయకులు ముత్తినేని వాసు,మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: