మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఆధ్వర్యంలో పట్టణములోని ఆమ్ బజార్ సెంటర్లో కరోనా
వల్ల ఇబ్బంది పడుతున్న సగటు కూలీలకు, పేదలకు కరుణ మెడికల్ కిట్ తో పాటు ఆక్సి మీటర్, బియ్యం, నూనె, పసుపు, గోధుమపిండి నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు బొద్దుల రాజేశ్వరరావు, బైరోజా వెంకటేశ్వర్లు, రోహిత్, గురుకృప బాలకృష్ణ, ధీరజ్, జనగం వెంకటనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: