మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
ఈరోజు విస్ డమ్ సొసైటీ వారి ఆర్థిక సహకారంతో భద్రాచలం పట్టణంలో యు బి రోడ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద చెప్పులు కుట్టుకునే జీవిస్తున్న మహాకాళి శ్రీను అనే చర్మ కార్మికుడికి 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు రామకృష్ణ వితరణగా అందజేశారు.
Post A Comment: