మన్యం టీవీ వాజేడు. . ములుగు జిల్లా వాజేడు మండలం ఎంపీడీవో కార్యాలయం నందు అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతమైన టేకులగూడెం నుండి ఏడుచర్లపల్లి వరకు గ్రామ గ్రామాన ముప్పు ప్రాంతాలపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు మరియు మండల కేంద్రంలో ఉన్నటువంటి అనారోగ్య పరమైన అంశాల పై చర్చించారు మరియు స్వచ్ఛ పంచాయతీలుగా సర్పంచులు తమ పాత్ర పోషించవలసిందిగా ఎంపీడీవో చంద్రశేఖర్ ఈ సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద. ఎమ్మార్ ఓ అల్లం రాజ్ కుమార్ వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు. ఎంఆర్ఐ మురళీకృష్ణ .వీఆర్వోలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: