మన్యం టీవీ, కరకగూడెం:
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ బీమా ఇంచార్జి కావేటి.లక్ష్మీనారాయణ కొద్దిసేపటిక్రితం గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సంతాపం వ్యక్తం చేశారు.
గత కొన్ని సం.రాలుగా ఉన్న సంబంధాన్ని
విప్ గుర్తు చేసుకున్నారు.వారు మన మధ్యలో లేకపోవడం తట్టుకోలేకపోయారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు.
Post A Comment: