మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని శ్రీ ఉమచంద్రసేకరస్వామి ఆలయం లో ములుగు యం యల్ ఏ సీతక్కమాతృముర్తి అయినటు వంటి దనసరి సమ్మక్క ఆరోగ్యం మెరుగుపడాలి అని మంగపేట శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు జైరాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య మండల ఉప అధ్యక్షులు భగవాన్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు చాడ మల్లయ్య మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ ములుగు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు కర్రీ నాగేంద్రబాబు గారు కొమరం బలన్న బండపల్లి రవి యూత్ ఉప అధ్యక్షులు మటూరి బాలు గారు తాలూకా సంపత్ పల్లెబోయిన సురేష్ ఆకు పవన్ పాల్గోన్నారు.
Post A Comment: