గుండాల /ఆళ్ల పల్లి (మన్యం టీవీ) తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు పాలైన గాయాలపాలైన సంఘటన చోటు చేసుకుంది . ఆళ్ల పల్లి మండల కేంద్రానికి చెందిన యా సారపు వైకుంఠ గౌడ్ అనే కల్లుగీత కార్మికుడు తాడి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడి గాయాల పాలయ్యాడు . కింద పడడాన్ని గమనించిన స్థానికులు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైకుంఠానికి కాలు చెయ్యి విరిగినట్టు గా స్థానికులు పేర్కొంటున్నారు
Post A Comment: