మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లో ఎంపీటీసీ వేముల భారతికి సేవ అంటే పిచ్చి తను చదువుకునే రోజులనుండి తోటివారికి సహాయం చేసే గుణం అధికం, ఆ మక్కువ తోనే రాజకీయ రంగ ప్రవేశం చేసానని సాధ్యమైనంత వరకు సేవ చేయడమే లక్షమని ముందుకు నడుస్తున్నారు లాక్ డౌన్ కారణం గా భర్త ప్రతాప్ సహాయంతో ఎందరో నిస్సహాయకులకు సైతం గత ఇరువైపు ఐదురోజులుగా వంట తానే వండి పెడుతున్నారు, ఎవరికీ ఏ అవసరం వచ్చిన నేనున్నా నంటూ హామీ ఇస్తున్నారు. గత సంవత్సర కాలంగా వీరు చేస్తున్న సేవలను అబినందించని వారు లేరు అంటే అతిశయక్తి కాదు మండల వ్యాప్తంగా వున్న యువతి యువకులు సైతం సోషల్ మీడియా వేదికగా ఆమె సేవలను ప్రజలకు తెలియజేస్తున్నారంటే ఆమె అతిశయక్తికాదు.
Post A Comment: