CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోంగులేటి శ్రీనివాస రెడ్డి పరామర్శ పర్యటనలో పాల్గోన్న ఎంపిపి - సున్నం లలిత

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; ఖమ్మం మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నాడు పర్యటించి , గ్రామాల్లో కరోనా మహమ్మారి , ఇతరత్రా ఆనారోగ్య పరిస్థితుల కారణాల వలన మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులు గురించి అడిగి తెలుసుకుని , మీకు అండగా నేను  ఉన్నాను అంటూ, భరోసా కల్పించారు.వారి వెంట అన్నపురెడ్డిపల్లి మండల ఎంపిపి-సున్నం లలిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి. ఒక్కొక్క కుటుంబానికి ఐదువేల రూపాయలు ఆర్థిక సహయాన్ని అందజేశారు.ఈ పరామర్శ పర్యటనలో పోంగులేటి వెంట స్థానిక ఎమ్మెల్యే-మెచ్చా నాగేశ్వరరావు , అశ్వారావుపేట మండల ఎంపిపి-జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండల రైతు కన్వీనర్-జూపల్లి రమేష్ ,టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడు జారే ఆదినారాయణ ,బత్తుల అంజీ , అశ్వారావుపేట సర్పంచ్- అట్టం రమ్య ,తదితర నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: