👉 కోవిడ్ సోకిన యాభై కుటుంబాలకు కాంగ్రెస్ చేయూత. మన్యం టీవీ:ములకలపల్లి మండలం: ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగ
ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం ఉమ్మడి గ్రామ పంచాయతీలు అయిన ముత్యాలంపాడు,జగన్నాధపురం, పాతగంగారం,చండ్రగుంట, గ్రామాలలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన 50, కుటుంబాలకు పండ్లు, కూరగాయలు ,పంచడం జరిగింది.
ఈకార్యక్రమంలో
మండల కాంగ్రెస్ నాయకులు కొప్పుల రాంబాబు, జగన్నాధపురం ఉపసర్పంచ్ సున్నం.బాలకృష్ణ,
యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారావు,
ఎస్. సి. సెల్. మండల అధ్యక్షులు పాలకుర్తి రవి,
ఎస్. టీ. సెల్ అధ్యక్షులు కణితి. సంత్యనారాయణ,
మడకం. శ్రీను,
సున్నం. నాగేష్,
ఈసం. విజయరావు,
యూత్ కాంగ్రెస్ నాయకులు. సోడె. కళ్యాణ్,
ఎస్. సి. సెల్. అధ్యక్షులు పిడియాల వెంకటేస్వరరావు,కార్య కర్తలు,
తదితరులు పాలొగొన్నారు.
Post A Comment: