మన్యం మనుగడ, పాల్వంచ:పాల్వంచ మండలం లోని అతి పురాతనమైన కాకతీయ కాలం నాటి శ్రీ మోక్ష వెంకటేశ్వరరా స్వామి ఆలయం అభివృద్ధి పునర నిర్మాణం దిప దూప నైవేద్యం పథకం వర్తింప జేయలని ఆలయ కమిటీ. అధ్యక్షుడు అరేం ప్రశాంత్ కోరారు. ఆయన మంగళవారం
ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో అతి పురాతనమైన కాకతీయ కాలం నాటి శ్రీ మోక్ష వెంకటేశ్వరరా స్వామి ఆలయం అభివృద్ధి పునర నిర్మాణం దిప దూప నైవేద్యం పథకం వర్తింపు గురించి చర్చి వినతిపత్రం అందజేశారు.
Post A Comment: