మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
బండారు చందర్రావు ట్రస్టు భద్రాచలంలో నిర్వహిస్తున్న ఉచిత కరోనా ఐసోలేషన్ కేంద్రం నిర్వహణ తీరుకు స్పందించి యూనైటెడ్ ఎలక్ట్రసిటి ఎంప్లాయిాస్ యూనియన్ UEEU - CITU భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకవిుటి విధ్యుత్ రంగం కార్మికుల తరుపున 52111/-యాబై రెండు వేల నూట పదకొండు రూపాయలు విరాళాన్ని BCR ట్రస్టు నిర్వహకులు సిపియం రాష్ట్ర కవిుటి సభ్యులు ఎజె రమేష్ UEEU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొలగాని రమేష్ ,బొల్లి వెంకటరాజు, రాష్ట్ర కవిుటి సభ్యులు శ్రీను ,కూనురాజు శ్రీనివాస్ ,డివిజన్ నాయకులువగుడిపల్లి, సీతారాములు. బుడిగే రమేష్ దూడలశ్రీను.తదితరులు విరాళాన్ని ఎజే రమేష్ గారికి అంజేశారు. ఈసందర్భంగా బొల్లి.వెంకటరాజు, కొలగాని రమేష్ మాట్లాడుతూ కరోనా బాదితులకు సేవచేసే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు గర్వపడుతున్నామని అన్నారు.BCR ట్రస్టు సేవలు అభినందనీయమని అన్నారు.ఐసోలేషన్ కేంద్రంలో అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా వున్నాయని అన్నారు.కరోనా బాదితులకు మనోదైర్యం నింపి వారిప్రాణాలుకాపాడుతున్న BCR ట్రస్టు సేవలకు వెలకట్టలేమని అన్నారు.ఎజె రమేష్ మాట్లాడుతూ ప్రజలు కష్టకాలంలో వుంటే వారికి కార్మిక వర్గం అండగా నిలవాలనే CITU కర్తవ్యాన్ని అమలు చేస్తున్న UEEU,కవిుటిని అభినందించారు.కార్మిక వర్గం అండతోటి BCR ట్రస్టు సేవలును భవిష్యత్ లోను కొనసాగిస్తామని ఎజె రమేష్ తెలిపారు.ఈకార్యక్రమంలో CITU జిల్లాఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి,BCR ట్రస్టు కనిర్వహకులు గడ్డం స్వావిు, మర్లపాటి రేణుక, యంబి నర్సారెడ్డి,బండారు శరత్,సున్నం గంగా, ఫిరోజ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: