మన్యం టీవీ, అశ్వాపురం:మల్లెల మడుగులు లో కడారి భద్రమ్మ దశ దిశ కర్మ లకు జెడ్ పి టి సి సూది రెడ్డి సులక్షణ గోపిరెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 5000ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిపాక పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, తూము చిన్న రాఘవులు, సామ కూరి వెంకన్న, మానది వెంకన్న, ముత్యాల నరసింహారావు, బచ్చల కూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: