మన్యం మనుగడ, పినపాక:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి పాదయాత్ర చేయడం జరిగినది జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ మరియు పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ గారు మరియు ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య గారు ఎంపిటిసి పోలిశెట్టి హరీష్ గారు ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణగారు మరియు గ్రామ కమిటీ సభ్యులు గాండ్ల అశోక్ గారు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మరియు పంచాయతీ సిబ్బంది అంగన్వాడి టీచర్స్ ఆశావర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: