మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయతీ లో 4 వ విడత పల్లె ప్రగతి లో భాగంగా పాదయాత్ర ను బుధవారం సర్పంచ్ ఏనిక.ప్రసాద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఉప సర్పంచ్ బాజి,సెక్రటరీ సంధ్యారాణి, వార్డు మెంబర్స్ మరియు అధికారులు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: