CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

23క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

Share it:


రేషన్ బియ్యం విక్రయం జరిగితే కఠిన చర్యలు :ఎస్ఐ ప్రవీణ్ కుమార్

మన్యం టీవీ, కరకగూడెం:

ఈరోజు ఉదయం కరకగూడెం లో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా పట్టుకొని విచారించి 23 క్వింటాలు రేషన్ బియ్యం మరియు ఒక ట్రాక్టర్ ని సీజ్ చేసి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని కరకగూడెం ఎస్సై జి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

వారి వివరాలు 1)జలగంరామచంద్రయ్య,వ్యవసాయం, r/o కరకగూడెం.

2)Sk జహీద్ , ట్రాక్టర్ డ్రైవర్,r/o కరకగూడెం.

Share it:

TELANGANA

Post A Comment: