CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేషనల్ హైవే అథారిటీ వారికి రోడ్డు డైవర్షన్ కొరకు సింగరేణి యజమాన్యం ఆధ్వర్యంలో 22.50 లక్షల రూపాయల చెక్కును అంద చేసిన : ఎమ్మెల్యే వనమా

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ :-

ఈరోజు రుద్రంపూర్ జిఎం ఆఫీస్ లో జీకే ఓసి విస్తరణలో భాగంగా నేషనల్ హైవే రోడ్డు డైవర్షన్ కొరకు సింగరేణి యజమాన్యం ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ వారికి 22.50 లక్షల రూపాయల చెక్కును తన చేతుల మీదగా అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు.


ఈ యొక్క కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ బలరాం , సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్)  చంద్రశేఖర్ , జీ.ఎం నరసింహారావు, జీ.ఎం (సివిల్) రమేష్, నేషనల్ హైవే అథారిటీ డి.ఈ శైలజ , టీబీజీకేఎస్ నాయకులు ఎం.డీ.రజాక్, కుసాని వీరభద్రం, కాపు కృష్ణ మరియు టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి అధికారులు, నేషనల్ హైవే అధికారులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: